BREAKING NEWS
- ‘రాచకొండ’లో అనకొండలు
- హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు
- తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
- ఐఏఎస్ కు మెమో.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్
- ఫ్లై ఓవర్ పై అభయ హస్తం… సిబ్బందిపై వేటు
- ‘శ్రీచైతన్య’ మరో బలవన్మరణం
- బల్దియాలో ఐఏఎస్ లదే చేతివాటం !
- దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. జీవితాంతం సేవచేస్తా
- ఎర్లీ బర్డ్ పథకాన్ని వినియోగించుకుని 5 శాతం రిబేట్ పొందండి: జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్
- జీహెచ్ఎంసీ హెల్త్ సెక్షన్ లో… కాంట్రాక్టర్లదే రాజ్యం !
- అక్కడ కారు లేదు.. ఇక్కడ ఇల్లు లేదు !
- బీఆర్ఎస్ గెలుపు కష్టమే
- ఐదేళ్లకోసారి దేశం కోసం…. ఐదు నిమిషాలు
- మోడీ, కేసీఆర్ మెదక్ ప్రాంతాన్ని పట్టించుకోలేదు
- చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- కేటీఆర్
- జలమండలిలోఘనంగామహాత్ముడు పూలేజయంతి
- జలమండలిఆధ్వర్యంలో 101 చలివేంద్రాలఏర్పాటు
DONATE NOW
Latest Stories
Other News
కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తి… పాస్ మార్కుల కోసం కష్టపడుతున్న రేవంత్ !
తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనకు బొటాబోటి మార్కులతో వేస్తున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్… అరకొర పనులతో విమర్శల పాలవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో పరిమితులతో కూడిన ఉచిత!-->…
2028 నాటికి మెట్రో పరుగులు.. ఓల్డ్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి హామీ
ఓల్డ్ సిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మెట్రో రైల్ పనులకు 2024 మార్చి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెట్రో!-->…
కవిత అరెస్ట్ పై స్పందించిన అమిత్ షా
కవిత అరెస్ట్లపై స్పందించిన అమిత్ షా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రభుత్వం చెబితే దర్యాప్తు సంస్థలు పనిచేయవన్న అమిత్ షా… ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో!-->!-->!-->…
కవితకు ఇంటి భోజనమే..!
ప్రతిరోజూ ఇంటి నుంచే కవితకు భోజనంఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీని కోర్టు విధించింది. అయితే, ప్రతిరోజు కుటుంబసభ్యులను కలిసేందుకు కవితకు అవకాశమిచ్చింది. అలాగే, ప్రతిరోజు న్యాయవాదులను కలిసేందుకు!-->…
కవిత భర్తకు ఈడీ నోటీసులు
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే నలుగురి ఫోన్లను సీజ్ చేశారు. నిన్న!-->…
ఐదుగురు ఎంపీలనివ్వండి – కేంద్రం మెడలు వంచుతాం: రేవంత్ రెడ్డి
ఏపీకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని తెలంగాణ CM రేవంత్ రెడ్డి అన్నారు. 'వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించండి. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను ఇవ్వండి చాలు. షర్మిలమ్మ పోరాటం!-->!-->!-->…
త్వరలోనే ఎన్నికల కోడ్.. కమిషనర్ రాజీనామా !
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అరుణ్ గోయల్ పదవీకాలం మరో మూడేళ్లు ఉన్నా.. అకస్మాత్తుగా ఆయన రిజైన్ చేయడం!-->!-->!-->…
Trending Now